ఎన్ హేచ్ పి ఎస్ మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి గా జుమ్మిడి శంకర్.

Published: Wednesday March 09, 2022
మంచిర్యాల టౌన్, మార్చి 08, ప్రజాపాలన: నేతకాని హక్కుల పోరాట సమితి మంచిరియల్ నియోజకవర్గ ఇంచార్జి గా పట్టణానికి చెందిన జుమ్మిడి శంకర్ ను నియమించారు. ఈ మేరకు ఆ సంగము రాష్ట్ర అధ్యక్షులు జనగం నరేష్ మంగళవారం నియమాక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో  ఈ పదవి బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం బలోపేతానికి  బలోపేతానికి కృషిచేస్తా నని అన్నారు.