లంక చలపతిరావు దశదిన కర్మ హాజరైన ప్రముఖులుటిఆర్ఎస్ నాయకులు ఎర్రుపాలెం అక్టోబర్ 9 ఎరుపాలెం మం
Published: Monday October 10, 2022
వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన లంకా చలపతిరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన డిసిసీబీ డైరెక్టర్ పెద్దలు అయిలూరి వెంకటేశ్వర రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచికి మారుపేరు అందర్నీ కలుపుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి లంక తిరుపతిరావు విగ్రహానికి నివాళులర్పించారుఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం జడ్పిటిసి శీలం కవిత ,మాజీ జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాస్ రావు, వెంకటాపురం సర్పంచ్ బొగ్గుల గోవర్థన్ రెడ్డి గౌరవరం సర్పంచ్ ఎర్రు వెంకట్రావు , రైతు బంధు సమితి మాజీ మండల కో ఆర్డినేటర్ శీలం వెంకట్రామిరెడ్డి, కొత్తపల్లి ప్రశాంత్, లంకా రామకృష్ణ, లంకా కృష్ణ, రామారావు ముఛ్చింతాల సాంబశివరావు ,బొప్పా ప్రసాద్ ,మాజీ సర్పంచ్ బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి , చలపతి రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Share this on your social network: