ఆర్కె పౌండేషన్ అనాధ ఆశ్రమాన్ని సందర్శించిన సామాజిక సేవకులు

Published: Friday September 24, 2021
మధిర, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : మాధవ సేవే మానవ సేవ అంటూ ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మధిర రెస్క్యూ టీం వారి ఆధ్వర్యంలో ఆర్కె ఫౌండేషన్ అనాధ ఆశ్రమాన్ని సందర్శించిన. పుతుంబాక కృష్ణ ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామకృష్ణప్రజలతో చేసే కార్యక్రమంలో మేము ఎప్పుడూ తోడుగా ఉంటామని అదేవిధంగా వృద్ధులకి ఈ కార్యక్రమం చేయటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు కోమటి డి.శ్రీనివాసరావు పసుపులేటి నాగేంద్రశ్రీనివాసరావు నరేష్. కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి జ్యోతి రామారావు వంశీ తదితరులు పాల్గొన్నారు.