క్రికెట్ టోర్నమెంట్ కు రావలసిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఆహ్వాన

Published: Friday December 23, 2022
 గణేష్ లయన్స్ యూత్ ఆదర్యం లో  నిర్వహించే  మండల స్థాయి క్రికెట్  టోర్నమెంట్ కు భద్రాద్రి కొత్తగూడెం  బిఆర్ఎస్  అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు కి రావలిసినది గా  ఆహ్వానించిన సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్, టౌన్ యూత్  అధ్యక్షులు లక్ష్మి రెడ్డి, పినపాక నియోజవర్గ యాత్ వర్కింగ్ ప్రసిడెంట్ పూర్ణ,భూక్యా కృష్ణ,మూడ్ మణికంఠ మరియు సారపాక బిఆర్ఎస్  పార్టీ నాయకులు,గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ తదితరులు ఆహ్వానించడం జరిగినది. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ,దేహదారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని అటువంటిది సారపాక  టౌన్ వారు తమని ఆహ్వానించడం చాలా సంతోషమని వారి ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగినది.