ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి *సిఎం సహయనిధి పేదలకు వరం ఎమ్మెల్యే మంచిరెడ్డి

Published: Saturday January 07, 2023
ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి,  ఎంపీపీ పి. కృపేష్  సహకారంతో ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి  చెందిన మహ్మద్ నయీముద్దిన్ కు  28,000/-రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును శుక్రవారం అందజేసిన మండల పార్టీ అధ్యక్షులు చిలుకల  బగ్గరాములు. ఈ కార్యక్రమంలో మైనార్టి అధ్యక్షుడు రియాజుద్దిన్, ఉపసర్పంచ్ భగీరథ,సీనియర్ నాయకులు కృష్ణ, గ్రామ ప్రధానకార్యదర్శి దేవరకొండ మహేష్, సిహెచ్ రవీందర్  పాల్గొన్నారు.