తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ------దోనూరు

Published: Monday November 21, 2022
చౌటుప్పల్, నవంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి):తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్( TUEJ- IJU) యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలో జిల్లా ఉపాధ్యక్షులుగా చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి దోనూరు రాంరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఈ సందర్భంగా దోనూరు రామిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలపై పోరాటం చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి జర్నలిస్టు సమస్యల పరిష్కారం కొరకు కృషి తెలిపారు