రామాలయం నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

Published: Tuesday February 16, 2021
వలిగొండ ప్రజాపాలన: అయోధ్యలో నిర్మించనున్న భవ్యమైన రామ మందిర నిర్మాణానికై ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని శ్రీ రామ తిర్త్ ట్రస్టు జిల్లా కమిటి సభ్యులు బందారపు లింగస్వామి అన్నారు.సోమవారం మండలంలోని టేకుల సోమారం గ్రామానికి చెందిన చేగూరి మల్లేశం రామాలయం నిర్మాణానికి 50,116/-రూపాయల విరాళం చెక్కును లింగస్వామికి సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పడమటి జగన్మోహన్ రెడ్డి,నల్లమాస వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.