ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి *ఈషా చిల్డ్రన్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా

Published: Monday November 14, 2022

ఇబ్రహీంపట్నం స్మార్ట్ ఈషా చిల్డ్రన్స్ &జనరల్ హాస్పిటల్ అంబేద్కర్ విగ్రహం ఇందురి కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఇబ్రహీంపట్నం  మండల పరిధిలోని దండుమైలారం గ్రామం లో నిర్వహించబడినది ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో బిపి షుగర్ థైరాయిడ్ చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులకు అనుభవజ్ఞులైన డాక్టర్లచే  వైద్యం, ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగినది ఈషా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ k సంపత్ గౌడ్ డాక్టర్ ch మనోజ్ కుమార్ మాట్లాడుతూ. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల సదుపాయాలు మంచి వైద్య సేవలు అందుచబడుతాయి అని సూచించారు అదేవిదంగా జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీతిక్,డాక్టర్ కార్తీక్ మరియు అడ్మిన్ స్టేషన్  నీరజ్ రెడ్డి,వెంకటేష్  హరిశ్వర్ రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది పాలుగొనడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచ్ రావణమోని మల్లిశ్వరి జంగయ్య,ఎంపీటీసీ,1ఈదలకంటి అరుణ  ఎంపీటీసీ 2 పిట్టల అనసూయ సీతయ్య  బిట్ల వెంకటరెడ్డి సహకార బ్యాంకు చైర్మన్,మరియు డైరెక్టర్ గణేష్ దాసరి రావణమని లింగం ముదిరాజ్ సంఘం మండల్ అధ్యక్షులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది