తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి
Published: Wednesday December 28, 2022
శాసనసభ్యులు పంచాంగలా రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఈడి విచారణకు మంగళవారం రోజు హాజరు కాలేదని తెలుస్తోంది . అడిగే ప్రశ్నలకు అభ్యాసం చేయలేక కోర్టు తీర్పు వచ్చేవరకు హాజరు కాలేనని పత్రిక విలేకరుల సమావేశంలో వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని బహిరంగ సభలలో తాను బిజినెస్ చేశానని చెప్పారు. బిజినెస్ చేయలేదని చెప్పడంతో ప్రజలు వాపోతున్నారు
Share this on your social network: