తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి

Published: Wednesday December 28, 2022

శాసనసభ్యులు పంచాంగలా రోహిత్ రెడ్డి    రోహిత్ రెడ్డి ఈడి విచారణకు మంగళవారం రోజు హాజరు కాలేదని తెలుస్తోంది . అడిగే ప్రశ్నలకు అభ్యాసం చేయలేక కోర్టు తీర్పు వచ్చేవరకు హాజరు కాలేనని పత్రిక విలేకరుల సమావేశంలో వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని బహిరంగ సభలలో తాను బిజినెస్ చేశానని చెప్పారు. బిజినెస్ చేయలేదని చెప్పడంతో ప్రజలు వాపోతున్నారు