మూసేసిన నారాయణ స్కూలు ను పరిశీలించిన డీఈఓ సోమశేఖర్ శర్మ
Published: Wednesday February 15, 2023
మధిర ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు డి ఈ ఓ సోమేశ్ శేఖర్ శర్మ పర్యటించి విద్యాసంస్థల్లో రూల్స్ విరుద్ధంగా నడిపితే కఠిన చర్యలు ఉంటాయని అదే విధంగా నారాయణ స్కూల్లో మూసివేసిన స్కూలు పరిశీలించి.నేట నుంచి స్కూలు యధావిధిగా నడపాలని యాజమాన్యానికి ఆదేశాలువిద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దు.ఈరోజు స్కూల్ కి సెలవు ఇచ్చినందుకు సోకజ్ నోటీస్ ఇస్తున్నట్లు తెలిపిన డిఈఓఎప్పటికప్పుడు మధిర లో ప్రైవేట్ స్కూళ్లపై తనికి నిర్వహించాలని ఎంఈఓ ను ఆదేశించిన ఆదేశించిన డీఈవో. పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వ నిబంధన ప్రకారమే ప్రైవేట్ స్కూలు నడపాలని ఆదేశించిన డీఈవో.ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పు అన్న డిఈఓ ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ నారాయణరావు నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: