తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి

Published: Monday April 03, 2023

 తాండూర్ నియోజకవర్గంలోని లక్ష్మీనారాయణపూర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వైభవంగా జరిగింది ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మూర్తి విచ్చేసి ప్రసంగించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సమస్యలను తెలుసుకుని ప్రజలను చైతన్యం చేసి అభివృద్ధి చేయడమే నాయకత్వ లక్షణాన్ని తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి ప్రసంగిస్తూ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నారని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నానని అని తెలిపారు .ప్రజల మెచ్చిన నాయకుడు చంద్రశేఖర రావు తెలంగాణ ప్రాంతానికి అనేక రకాలుగా సేవలు అందించారని కొనియాడారు .
వికారాబాద్ జిల్లా దంతాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడు ప్రసంగించారు. అదేవిధంగా తదితరులు ప్రసంగించారు నాయకులు విట్టల్ నాయక్ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పైలట్  రోహిత్ రెడ్డి నాట్యం డాన్స్ ఆడారు గిరిజన  నాయకులతో మహిళలకు డాన్స్ ఆర్డర్ అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనం అందర్నీ ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు.