నంది వనపర్తి లో రైతు కొనుగోలు కేంద్రం ఏర్పాటు

Published: Friday December 24, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 23 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం  మండల పరిధిలో నందివనపర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మండల అధ్యక్షురాలు కొప్పుసుకన్యభాష ప్రారంభించారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది నందివనపర్తి గ్రామం సర్పంచ్ ఉదయశ్రీ, ఏపీవో లింగయ్య, జెడ్ పి టి సి చిన్నోళ్ళు జంగమ్మ యాదయ్య. రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొంగల జోగి రెడ్డి, ఏవో సందీప్, డైరెక్టర్ కొండపురం కలమ్మ, వార్డు సభ్యులు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు