30న అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం సన్నాహక సమావేశం
శంకరపట్నం (సైదాపూర్)అక్టోబర్ 26 ప్రజాపాలన:
అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం ఆద్వర్యం లోఈనెల 30న వె- సైదాపూర్లో మండల స్థాయి సమావేశం కొత్త బస్టాండ్ ఆవరణలో జరిగిందని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ల మొగిలి పి రాజు లు ఈ రోజు సైదపూర్ లో జరిగిన సమావేశం లో తెలిపారు ఈ సమావేశానికి ఎస్సీ, ఎస్ టి , బి సి ముస్లిం మైనారిటీలు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈనెల 30న 10 గంటల సమయంలో ఈ సమావేశానికి హాజరు కావాలని వారు తెలిపారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ జిల్లా అధ్యక్షుడు సాంబార్, కొమురయ్య, ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్,శంకరపట్నం మండల అద్యక్షులు గొట్టె అర్జున్,ప్రదాన కార్యదర్శి కుమారస్వామి తదితరులు హాజరవుతారని వారు వివరించారు. ఈ సమావేశంలో గద్ధపాక కుమార్, రాజు, భువనగిరి అనిల్ ,గొల్లపల్లి శ్రీనివాస్, బూడిదే రాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్, బత్తుల మహేందర్, సుద్దాల నర్సింగ్, వేముల సురేషు, గుర్రం రాజేందర్ లు పాల్గొన్నారు.
Share this on your social network: