కమిటీ నిర్మాణాలతో నే పార్టీ బలోపేతం -BSP పార్టీ రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్ .

Published: Monday May 30, 2022

ఇబ్రహీంపట్నం మే తేది 28 ప్రజాపాలన ప్రతినిధి.తుర్కయంజల్ మున్సిపాలిటీ అధ్యక్షులు వదిగల బాబు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన రాష్ట్ర కార్యదర్శి  కంధికంటి విజయకుమార్  మాట్లాడుతూ  డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి త్యాగం వెలకట్ట లేనిదని,తక్కువ బడ్జెట్ తో నడిచే గురుకులాల్లో నే అద్భుతాలు సృష్టించారని, పార్టీలో చేరినప్పటి నుండి తన ప్రశ్నల ద్వారా ప్రభుత్వం పై గట్టి పోరాటం చేస్తున్నారు అన్నారు. కమిటీ లు పూర్తి చేసి పార్టీ నీ బలోపేతం చేయాలని బీఎస్పీ పార్టీ నీ అధికారం లోకి తీసుకు రావడానికి అందరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంతుక సైదులు ని తుర్క యాంజల్ మున్సిపాలిటీ కార్యదర్శి గా నియమించారు.ఈ కార్య క్రమంలో మున్సిపాలిటీ ఉప అధ్యక్షులు మేతరి కుమార్ గారు,ప్రధాన కార్య దర్శి యడవల్లి శ్యామ్ గారు, తోర్రుర్ సెక్టార్ అధ్యక్షులు డప్పు గోవర్ధన్ , తుర్కయంజల్ 10వార్డ్ అధ్యక్షులు మేతరి శ్రీకాంత్ , 2వార్డ్ అధ్యక్షులు ఏర్పుల రవి కుమార్ ,17వార్డ్ అధ్యక్షులు శివ