మాజీ ప్రధాని వాజ్పేయి 98వ జయంతి వేడుకలు
మధిర డిసెంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి కోమట్ల గూడెం గ్రామం గ్రామంలో మాజీ ప్రధాని వాజ్పేయి 98వ పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథి మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మాజీ వాజ్పేయి 98 ఓ పుట్టినరోజు సందర్భంగా కాబట్టి టోర్నమెంట్ ప్రారంభించుకోవడం శుభదినం గా వాజ్పేయి జయంతి వేడుకల్లో భాగంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ యేసు క్రీస్తు మార్గంలో అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతమ్మ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు చింతకాని బిజెపి మండల అధ్యక్షులు వీర ప్రసాద్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పంది కృష్ణయ్య మరియు మండల కార్యదర్శి ఆవులురి శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగినది
Share this on your social network: