జగిత్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గా రెండోసారి మర్రిపల్లి సత్యం నియామకం
Published: Wednesday April 07, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధిగా మర్రిపల్లి సత్యం నంచర్ల గ్రామం పెగడపల్లి మండలానికి చెందిన యువ న్యాయవాది రెండవసారి నియమించిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావుకు నానియామకానికి సహకరించిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మరియు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ కన్నం అంజన్నకు మరియు జిల్లా,నియోజకవర్గ పార్టీ పెద్దలందరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Share this on your social network: