ఘనంగా క్రిస్మస్ వేడుకలు* మంచిర్యాల టౌన్, డిసెంబర్ 25, ప్రజాపాలన: యేసుక్రీస్తు జన్మ దినోత్సవ సం

Published: Monday December 26, 2022
ప్రత్యేకంగా అలంకరించి
యేసు ప్రభు పశువుల పాకలో జన్మించిన ఆ వృత్తాన్ని  పశువుల పాక ద్వారా తెలియజేశారు.
క్రైస్తవులు  భక్తులు
ప్రత్యేక ప్రార్థనలు జనన గీతాలను, సండే స్కూల్ చిన్నారుల ప్రదర్శించినలు 
ప్రత్యేక గీతాలు ఆలపించారు.ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్ మహాదేవాలయ ప్రెస్ బీటర్ ఇంచార్జీ ఎం. జాషువా క్రైస్తవ భక్తులను ఉద్దేశించి యేసు క్రీస్తు జన్మను గూర్చిన దైవ సందేశాలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్
బి. సంజయ్ కుమార్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు, అనంతరం ఒకరికి ఒకరు కేక్ ను తినిపించుకున్నారు . ఈ కార్యక్రమంలో జి ఎస్ ఆర్
ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామకృష్ణాపూర్ మెడికల్ ఇంచార్జ్ డాక్టర్ రాజ రమేష్   
కె. దేవానందం చర్చి కమిటీ సభ్యులు బి. ప్రభు దయాల్, డొలకల సంతోష్ కుమార్, చిప్పరి శ్రీనివాస్ బి. కాంత్ రాజ్, కే. వినోద్ ఉమెన్స్ ప్రెసిడెంట్ ఎం. కళావతి జాషువా, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.