ఏపీజివిబి ఖాతాదారులకు అవగాహన సదస్సు

Published: Friday July 15, 2022
బోనకల్, జులై 15 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని నారాయణపురం ఎస్సీ కాలనీలో గురువారం ఏపీజీవీ బ్యాంకు ఆధ్వర్యంలో నాబార్డ్ ఆర్థిక సహాయంతో కళాజాతర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సీతారాములు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకు యొక్క ఇన్సూరెన్స్, డ్వాక్రా గ్రూపుల పొదుపు, అప్పుల గురించి, మొబైల్ ట్రాన్సక్షన్ ఫ్రాడ్ గురించి, బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఓ శివరాం, సిసి పుల్లయ్య, గ్రామ దీపిక ప్రసూనాంబ, బ్యాంకు మిత్ర వెంకటరమణ, ఖాతాదారులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area