ఇంటింటి సర్వే లో పాల్గొన్న కార్పొరేటర్ లలితా రాణి

Published: Tuesday May 11, 2021
పాలేరు మే 10 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం రూరల్ దానవాయిగూడెం 59 వ డివిజన్ లో ఇంటింటి జ్వర సర్వే లో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి బట్టపోతుల లలిత రాణి కరోనా బాధిత నివాసాల ముందు శానిటైజ్ చేయించి మెడికల్ కిట్ ఇచ్చి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం లో ఎ ఎన్ ఎం నాగరాణి నగర దీపిక లు లక్ష్మీ అరుణ అంజూమ్ గారు అంగన్వాడీ టీచర్స్ స్వర్ణ ఉమ పద్మ లక్ష్మీ గారు పాల్గొన్నారు