మిషన్ భగీరధ పనులను పరిశీలిస్తున్న వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి
Published: Wednesday January 19, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం రోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గల 8వ వార్డులో మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తున్న మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి సందర్శించారు. వార్డ్ అధ్యక్షులు నౌసు శివ, సోప్పరి లక్ష్మణ్ మరియు కాలిని వాసులు పాల్గొన్నారు.
Share this on your social network: