మిషన్ భగీరధ పనులను పరిశీలిస్తున్న వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి

Published: Wednesday January 19, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం రోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గల 8వ వార్డులో మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తున్న మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి సందర్శించారు. వార్డ్ అధ్యక్షులు నౌసు శివ, సోప్పరి లక్ష్మణ్ మరియు కాలిని వాసులు పాల్గొన్నారు.