సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు..
Published: Monday December 06, 2021
పాలేరు డిసెంబర్ 5 ప్రజనపాలన ప్రతినిధి : పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 36వేల రూపాయల చెక్కును పైనంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి పరిటాల నాగలక్ష్మి గారికి అందజేసిన డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సభ్యులు మార్గాన్ని పద్మారావు గ్రామ రైతు బంధు కన్వీనర్ వీరా రెడ్డి గారు హై స్కూల్ విద్యా కమిటీ కనకారావు కుక్కల సామేలు నారపరెడ్డి షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: