సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు..

Published: Monday December 06, 2021
పాలేరు డిసెంబర్ 5 ప్రజనపాలన ప్రతినిధి : పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 36వేల రూపాయల చెక్కును పైనంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి పరిటాల నాగలక్ష్మి గారికి అందజేసిన డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సభ్యులు మార్గాన్ని పద్మారావు గ్రామ రైతు బంధు కన్వీనర్ వీరా రెడ్డి గారు హై స్కూల్ విద్యా కమిటీ కనకారావు కుక్కల సామేలు  నారపరెడ్డి షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు