గోమాత పూజలు గణనాధుని సేవలు అర్చనలు అన్నదానాలు..
Published: Thursday September 08, 2022
పాలేరు సెప్టెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని మండ్రాజుపల్లి గ్రామంలో గణేష్ నిర్వహణ కమిటి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇట్టి అన్నదాన దాత సంగోజుల సావిత్రమ్మ సుమారు వెయ్యి మందికి అన్నదానం చేయించారు తొలుత వినాయకుని మండపం వద్ద సుమారు 200 మంది మహిళామణులచే గోమాత కు పసుపు కుంకుమలచే పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు
బొర్రా మహేష్, నెల్లూరి వీరబాబు, టి వీరబాబు, కె అన్వేష్, బి సాయి, బి వేణు, టీ మణి,
గ్రామ పెద్దలు
బొర్రా కృష్ణయ్య, చింతల చంద్రం, ఎర్రపు శ్రీనివాస్ రావు, దండా రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: