ఉపాధ్యాయుల వల్లే ఉత్తమ అవార్డు రావడం నా అదృష్టం
Published: Tuesday September 13, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి.ఆదిభట్ల మున్సపల్ సోమవారం రోజున ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్కళ పర్మేష్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు ఎంపికైన సందర్భంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించరు కార్యక్రమంలో ఏఈ ఇంద్రసేనారెడ్డి మరి నిరంజన్ రెడ్డి అని ఉపాధ్యాయులు అధ్యక్షతన జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రసంగిస్తూ ఉపాధ్యాయుల కు అవార్డు రావడం గర్వకారణం అని ఉపాధ్యాయుల పద్మావతి పాల్గొన్నారు.
Share this on your social network: