మహాత్మ జ్యోతిరావు పూలే 159 జయంతి ఘనంగా జరిగాయి

Published: Tuesday April 12, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మహాత్మ జ్యోతిరావు పూలే 159 జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్న ఈర్లపల్లి వెంకట్ రెడ్డి నర్సింహా రెడ్డి కంబాల పల్లి భాషియా నర్కుడు యాదగిరి అంబేద్కర్ సంగం శేరిగూడ అంబేద్కర్ సంగం అధ్యక్షులు కంబాలపల్లి సురేందర్ ఆధవర్యంలో ముఖ్య అతిధులుగా విచ్చేసిన టి పి సి సి కార్యదర్శి కొత్త కుర్మా శివ కుమార్ మరియు దెంది రవీందర్ రెడ్డి ఈ రవి గౌడ గరు వడ్డీ సైదులు పాలే శివ తదితరులు పాల్గొన్నారు