ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులు పంపిణీ.. పంపిణీ గ్రామ సర్పంచ్ రావూరి శివనాగుకుమారి మధిర రూరల్

Published: Friday September 02, 2022
1 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడుమాటూరుపేట గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో  కొత్తగా మంజూరై ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను, మంజూరి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగాా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలతో సమన్యాయం చేస్తూ ఇచ్చిన వాగ్దానానికి నెరవేరుస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆమె తెలిపారువితంతు 20, వికలాంగులు 5, వృద్ధాప్య 49, మొత్తం 74 మంది లబ్ధిదారులకు అందించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఐలూరి నరేందర్ రెడ్డి , లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.