నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసిన సైదల్లిపురం గ్రామపంచాయతీ

Published: Tuesday September 21, 2021

మధిర, సెప్టెంబర్ , ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం సైదల్లిపురం గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా వచ్చినవి ఒక్క మరణం కూడా లేకుండా, బ్లాక్ ఫంగస్ వచ్చినా కూడా మరణం లేని గ్రామం సైదల్లిపురం మరియు నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసిన గ్రామ పంచాయతీ సైదల్లిపురం ఖమ్మం జిల్లా మొత్తంలో మొదటి గా వ్యాక్సిన్ పూర్తి చేసింది సైదల్లి పురం గ్రామపంచాయతీ దీనికి గ్రామ సర్పంచ్ హెల్త్ డిపార్ట్మెంట్, M.D.O E.O.R.D హెల్త్ వర్కర్స్, A.N.M వారి సహకారంతో పూర్తి చేసినారు.. గ్రామ సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు.