అనంత రామిరెడ్డి దిశ దిన కర్మ కు హాజరైన టిఆర్ఎస్ నాయకులు ఎర్రిపాలెం ఆగస్టు 29 ప్రజా పాలన ప్రతి

Published: Tuesday August 30, 2022

మధుసూదన్ రెడ్డి  తండ్రి ప్రముఖ స్వతంత్ర  కుడుముల అనంతరామిరెడ్డి  దశదిన ఖర్మకు హాజరై ఆయన  విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతాపాన్ని తెలియజేసిన మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీ చావా రామకృష్ణ మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు  మండల ఎంపిపి దేవరకొండ శిరీష ,వైస్ ఎంపీపీ సురనేని రామ కోటేశ్వరరావు  స్థానిక ఎంపీటీసీ కుడుముల మల్లికార్జున్ రెడ్డి  శఖునవీడు సర్పంచ్ ఎర్రమల భాస్కర్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ , శీలం అక్కమ్మ , మండల యువజన అధ్యక్షులు కొండపాటి సాంబశివరావు  కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి , దేవరకొండ చిరంజీవి ,గొల్లపూడి యాకోబు , ఎస్సీ సెల్ ఇనుపనూరి భాస్కర్ ,తోటపల్లి బాలరాజు , సగ్గుర్తి వెంకట్ రత్నం  , ముఖ్య నాయకులు పాల్గొని ఘనంగా పూలు తల్లి నివాళులర్పించారు