ఘనంగా శ్రీ మహామాయి దేవి ఆరాధన ఉత్సవం

Published: Wednesday June 29, 2022
మేడిపల్లి, జూన్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) 
శ్రీ మహామాయి దేవి ఆరాధన 
జేష్ఠ అమావాస్య సందర్భంగా ఉప్పల్లోని శ్రీ శివశంకర మాహామాయి దేవాలయం లో మహామాయి దేవి ఆరాధన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు,
అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ సభ్యులు ఉప్పొజి బలవంతా చారి,బిక్షపతి,రాజగోపాలాచారి,రాజమల్లేష్ చారి,చొల్లెటి బ్రహ్మ చారి, శ్రీనివాస్,శ్రీధర్,పల్లెర్ల గోపి,శమిర్ పేట ధర్మ రెడ్డి,హనుమంతు రెడ్డి,శ్రీనివాస్ శర్మ,మంకాలి లక్ష్మణ్,మందుముల అంజిరెడ్డి,ఈగలక్ష్మినారాయణ,శ్రీధర్,
బజార్ జాగనాథ్ గౌడ్,మినంపల్లి మురళి,బాలక్రిష్ణ గౌడ్,పుడుర్ క్రిష్ణా రెడ్డి,బుర్ర శేఖర్ గౌడ్,ఎలగొని ప్రకాష్ గౌడ్,బాల్ రాజు,తీగ విఠల్ రావు,దువా రమేష్,తురాయి మహేందర్,రంగా సతీష్,అనంత చారి, వేంకటేశ్,రాజు,పపాయ్య,క్రిష్ణా రెడ్డి, మల్లెష్,రాం ప్రకాష్,భావని శంకర్, సంతోష్,మరియు అనేక మంది మహిళ భక్తులు పాల్గొన్నారు.