సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday January 24, 2023
మధిర రూరల్ జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక బిఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నాడు సీఎంం రిలీఫ్ ఫండ్చెక్కుల పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ మండలంలో గ్రామాలు, వార్డుల రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్  సిఫారసుతో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంజూరైన 5,84,500/-లక్షల రూపాయల విలువ చేసే 17 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారుఈ సందర్భంగా వివిధ అనారోగ్య కారణాల వలన ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కులు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అండగా ఉండాలని అన్నారుఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వీరారెడ్డి రంగశెట్టికోటేశ్వరరావు దండుపాటి వెంకటేశ్వర్లు మేడిశెట్టి నాగేశ్వరావు బిి కృష్ణ ప్రసాద్ బి వి ఆర్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు రావూరి శ్రీను నాగేశ్వరావు కౌన్సిలర్లుకార్యకర్తలు హాజరైనారు.