వేణుగోపాల స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ప్రత్యేక పూజలు అన్నదానం మధిర జనవరి 27 ప్ర
Published: Saturday January 28, 2023
మధిర పట్టణంలో గల వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో జరుగుతున్నటువంటి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు బిఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర్ ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు చేసి సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రతిష్ట మహోత్సవం ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ వారికి అభినందనలు తెలుపుతూ దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమం చేయటం వల్ల భక్తులకు ప్రజలకు ఆ స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసు జగన్ మోహన్ రావు శ్రీనివాస్ అర్చకులు ఆలయ కమిటీ వారు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరావు సొసైటీ అధ్యక్షులు బి క్కీ కృష్ణ ప్రసాద్ శీలం వెంకట్ రెడ్డి విద్యాలత కృష్ణ ప్రసాద్ పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
Share this on your social network: