మున్సిపాలిటీ లో కౌన్సిల్ సాధారణ సమావేశం

Published: Thursday September 15, 2022
మధిరసెప్టెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మున్సిపాలిటీలో కౌన్సిల్ సాధారణ  మున్సిపల్ సమావేశం మున్సిపల్్ చైర్మన   లత అధ్యక్షతన మొదటిగా 20వ వార్డు కౌన్సిలర్ ముత్తావారపు రాణి అకాల మరణం పట్ల కౌన్సిల్ సభ్యులు అందరూ మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు,  అనంతరం పలు అంశాల మీద చర్చించడం జరిగినది. పలు వార్డుల్లో ఉన్న సమస్యలపై సమీక్ష సమావేశంలో వార్డ్ కౌన్సిలర్ పలు సమస్యలపై సమావేశంలో చర్చ జరిగింది ఆ సమావేశాలు తీర్మానం చేసి వాటిి పరిష్కరించేందుకు జరుగుతుందని ఆమెె తెలిపారు   ఈ కార్యక్రమంలో  అ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు,  మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు,మున్సిపల్ కమిషనర్ రమాదేవి , మున్సిపల్ నరేష్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి రామేష్ మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు