ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *రోడ్డు కబ్జాలకు... గురవుతున్న పటించుకొని అధి
Published: Tuesday April 04, 2023
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో మంగళపల్లి మధుర నగర్ హర్షిత గ్రాండ్ హోటల్ వెళ్లే దారిలో 120,121 గల సర్వే నెంబర్ 70 ప్లాట్ నెంబర్ లో నిర్మించే షెడ్డు కోసం అక్రమంగా రోడ్డు ను కబ్జా చేస్తున్న షెడ్ చేస్తున్న యజమానులు. ఒక వీధి నుండి మరో వీధికి కలిపే బల్దియా రోడ్డు అది. అప్పట్లో జిపి వెంచర్ యజమానులు కాలనీవాసులు అవసరాల కోసం 25 ఫీట్ల రోడ్డును వాహనాలు వచ్చే పోయే విధంగా ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్న కొందరు ఆ రోడ్డున ఆసరాగా తీసుకొని విచ్చలవిడిగా ఆక్రమించి నిర్మించుకుంటున్నారు. అక్కడున్న కాలనీవాసులు అక్రమదారున్ని నిలదీయడంతో అంతా నా ఇష్టం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పడం ఆశ్చర్యంగా గురిచేస్తుంది. ఇకనైనా అధికారులు అక్రమం పై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.
Share this on your social network: