కుమ్మరి పల్లెలో మాస్కులు పంపిణీ

Published: Tuesday April 27, 2021
వెల్గటూర్, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కుమార్ పల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు, హనుమాన్ దీక్షాపరులకు ఉచిత మార్కులను సోమవారం మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమమును జక్కుల నరేందర్, కొప్పుల రాకేష్, జక్కుల రాజ్ కుమార్, ఒడ్నాల తరుణ్, పకీర్ మారుతి, జక్కుల మహేష్, జక్కుల కుమార్, జక్కుల రాజు, కొప్పుల వెంకటేష్ గ్రామ కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.