కుమ్మరి పల్లెలో మాస్కులు పంపిణీ
Published: Tuesday April 27, 2021
వెల్గటూర్, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కుమార్ పల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు, హనుమాన్ దీక్షాపరులకు ఉచిత మార్కులను సోమవారం మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమమును జక్కుల నరేందర్, కొప్పుల రాకేష్, జక్కుల రాజ్ కుమార్, ఒడ్నాల తరుణ్, పకీర్ మారుతి, జక్కుల మహేష్, జక్కుల కుమార్, జక్కుల రాజు, కొప్పుల వెంకటేష్ గ్రామ కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: