ప్రజా పాలన. నవాబుపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలిచిన జనంపల్లి
Published: Saturday August 27, 2022
ఈరోజు నవాబ్ పేట మండలం దర్పళ్లి గ్రామంలోని చాకలి బాలయ్య గారు అకాల మరణం చెందడంతో..
జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారి దృష్టికి రావడంతో
చావు ఖర్చుల నిమిత్తం బాలయ్య కుటుంబానికి 5000 రూపాయలు అందించారు.
ఈ కార్యక్రమంలో దర్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులుమచ్చేందర్,వెంకటయ్య,బాలరాజ్,నారాయణ మంగమ్మ,రమేష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితులు పాల్గొన్నారు.
Attachments area
|
|
|
Share this on your social network:
Most Popular Photo Gallery
Most Popular Video Gallery
Related News
కులాలను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తి పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన) : చాకలి, మంగలి కులాలను కించప...
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి... ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు వినతి...
View All News ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
రావణాసుర మహారాజ్ ప్రతిమ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో,మండలంలోని వివిధ గ్రామాల్...
© prajapalana.com - All Rights Reserved | Made with by Page Perfect Tech
Privacy Policy | Contact Us | Visit Counter :