ప్రజా పాలన. నవాబుపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలిచిన జనంపల్లి

Published: Saturday August 27, 2022
ఈరోజు నవాబ్ పేట మండలం దర్పళ్లి గ్రామంలోని చాకలి బాలయ్య గారు అకాల మరణం చెందడంతో..
జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారి దృష్టికి రావడంతో
చావు ఖర్చుల నిమిత్తం బాలయ్య  కుటుంబానికి 5000 రూపాయలు అందించారు.
ఈ కార్యక్రమంలో దర్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులుమచ్చేందర్,వెంకటయ్య,బాలరాజ్,నారాయణ మంగమ్మ,రమేష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward