సీఎం సహయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రేఖానాయక్

Published: Tuesday February 01, 2022
జన్నారం రూరల్ జనవరి 31 ప్రజాపాలన : మండల కేంద్రం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే రేఖనాయక్ సీఎం సహయ నిధి చెక్కులను రోటిగూడ, తపాలాపుర్, జన్నారం, ధర్మారం, కవ్వాల్ గ్రామాలలోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమవారం మాట్లాడుతూ పోనాకల్ గ్రామ పంచాయతీలోని చింతగుడ గ్రామ పంచాయతీలోని పలు గ్రామాల సీసీ రోడ్డు ప్రారంభానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోట్లా రాజేష్, పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, పిఎసిఎస్ చైర్మన్ శీలం రమేష్, ఎంపిపి మదాడి సరోజన,వైస్ ఎంపిపి వినయ్, భరత్ కుమార్, రాగుల శంకర్,