శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానంవితరణ

Published: Friday January 28, 2022

మధిర జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీీ పరిధిలో గురువారంం నాడు సాయిబాబా సన్నిధిలోశ్రీ ఫ్లవ నామ సంవత్సరం, దశమి, పుష్య మాసం గురువారం, పుష్య మాసంశ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలువి సహకారంతో సాయి అన్నదానం వితరణ జరిగిందని ఆలయ కమిటీీ తెలిపింది దాతలు రాజశేఖర్ సరస్వతి, మోహన్ కృష్ణ, రోజా లిఫిష్ సాయి, శ్రీకాంత్, మనిషా, స్వాతి, అరవింద్, అనన్య జమ్ముల శ్రీలక్ష్మి, చైతన్యచే అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ట్లాగురువారం నాడు సాయి సన్నిధిలో అన్నదానం వితరణ చేయడంం అన్నం పరబ్రహ్మస్వరూపం లేని పేదలకుు అన్నదానంసాయి సాయిిిి కృప దీవెనలు ఉంటాయని తెలిపాారు అనంతరం సాయి ట్రస్ట్ వారు ఈ సందర్భంగా మాట్లాడుతూూ ప్రతి వారం జరిగే గురువారం జరిగే అన్న ప్రసాదంవితరణ దాతల సహకారంతోో జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేయటంం భక్తులకి సాయి దీవెనలు ఉండాలని వారు కోరారుు అదే విధంగా సాయంత్రం టైమ్ లో పల్లకిసేవ కార్యక్రమాలు భజన ఉంటుందని ఈ భజన సాయి భక్తులు స్వచ్ఛందంగా వచ్చి దిగ్విజయం చేస్తారని ఆ సాయి కృప వారి కుటుంబ అని తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, మైలవరపు రాముగారు, పబ్బతి నాగేశ్వరరావు, సత్యవతి, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు భజన మండలిి సభ్యులు కోటేశ్వరరావు రాజు శిరీష పుణ్యవతి పసుపులేటిి నాగేంద్రశ్రీనివాస్ సాయి భక్తులు అర్చకులు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు