మంజీత్ కాటన్ మిల్ నందు ప్రైవేట్ కొనుగోలు కేంద్రం ప్రారంభo
Published: Monday October 11, 2021
మధిర, అక్టోబరు 10, ప్రజాపాలన ప్రతినిధి : కాటన్ లో పత్తి కొనుగోలు ప్రారంభించిన చైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మధిర పరిధిలోని మాటూరు రోడ్ లో గల మంజీత్ కాటన్ మిల్ నందు ప్రైవేట్ కొనుగోలు కేంద్రం ప్రారంభించారు ఈరోజు కొనుగోలు లో నలుగురు రైతులు పాల్గొన్నారు గుర్రాల పద్మావతి మురళి కృష్ణా శ్రీనివాసరెడ్డి నాగేశ్వరరావు తమ ప్రత్తిని 6401 రూపాయల ధరకు విక్రయించారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిత్తారు నాగేశ్వరరావు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చౌదర్ రెడ్డి గ్రేడ్ త్రీ కార్యదర్శి లక్ష్మణ్ మరియు ఏ ఎం ఎస్ జగదీష్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
Share this on your social network: