కాంగ్రెస్ పార్టీ కి ఓటును వినియోగించుకున్న టి పి సి సి ఇన్చార్జి మల్రెడ్డి రంగారెడ్డి* చిలు

Published: Tuesday October 18, 2022

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా  గాంధీభవన్లో నిర్వహించిన పోలింగ్ కేంద్రంలో సోమవారం ఉదయం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి టిపిసిసి ప్రతినిధులుగా ఉన్న మాజీ శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి  ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.ఇట్టి ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలపడం జరిగింది.