ఇబ్రహీంపట్నం జూన్ తేది 2ప్రజాపాలన ప్రతినిధి.

Published: Wednesday June 08, 2022

పల్లె ప్రకృతి లో భాగంగా తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పించిన ఎంపీపీ ఎంపీడీవో *

5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తమ్మలోనిగూడ, తక్కళ్ళపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాషా , జెడ్పీటీసీ జంగమ్మ, ఎంపిడివో విజయలక్ష్మి, ఎంపీఓ ఉమారని, ఆయా గ్రామాల సర్పంచ్లు కే. సంతోష, సంతోష, హభిబ్ ఆయా గ్రామాల పంచాయితి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్త సేకరణ గురించి మాట్లాడడం జరిగింది.