టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జెండా పండుగ

Published: Friday September 03, 2021
ఎరుపాలెం, సెప్టెంబర్ 02, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల కేంద్రంలో నీ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జెండా పండుగ కార్యక్రమాన్ని మండల ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నాయకులు ఈ సందర్భంగామాట్లాడుతూ దళిత బందుఏ దేశంలో లేని సంక్షేమ ఫలాలు మన రాష్ట్రం లోనే ఉన్నాయని అన్ని వర్గాలను కలుపుకుని సంక్షేమ ఫలాలు పెద్దపీట వేశారని తెలిపారుటిఆర్ఎస్ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రామకృష్ణ, ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష,  జడ్పిటిసి శీలం కవిత, వైస్ ఎంపీపీ రామకోటయ్య, మహిళా అధ్యక్షురాలు  ఉమా మహేశ్వరి, స్థానిక సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ మస్తాన్ వలీ  మరియు గ్రామా సర్పంచులు, ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్ లు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.