రైతంగా సమస్యలపై,మధిర తహసీల్దార్

Published: Saturday March 11, 2023

వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు మధిర మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నా డు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో

బీజేపీ కిసాన్ మోర్చారాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిల్పు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతంగా సమస్యలపై దీక్షలు, నిరసన కార్యక్రమం లో బాగంగా మధిరలో స్థానిక తహసీల్దార్  వినతిపత్రంం ఇచ్చిన బిజెపి నాయకులుురైతంగా సమస్యలు, ప్రధాన డిమేండ్స్,తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయలు రుణమాఫీ వెంటనే వడ్డీతో సహా అమలు చెయ్యాలిధరణి పోర్టల్ లోపాలను వెంటనే సారి చెయ్యాలిప్రధాన మంత్రి పసల్ బీమయోజన తెలంగాణ లో అమలు చెయ్యాలిఉచిత కరెంట్ నిరంతరాయంగా రైతులకు అందించి పంటలు కాపాడాలని*, ప్రధానమైన డిమేండ్స్ తో కూడిన మెమోరాండం ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమం లో బీజేపీఅసెంబ్లీ కన్వీనర్, *ఏలూరి నాగేశ్వరావు*, మధిర పట్టణ, మరియు మండల అధ్యక్షులు, *పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి*, బీజేపీ జిల్లానాయకులు,*మర్శకట్ల స్వర్ణకర్,  సోమేశ్వరావు, కొప్పురావూరి రామయోగేశ్వరావు* ఓబీసీ మోర్చా అధ్యక్షులు, *గరిడేపల్లి వేణు*, యువమోర్చ అధ్యక్షులు, *సంపసాల వెంకటనారాయణ, పింజారి ఖాజామియా,జానీ*,తదితరులు పాల్గున్నారు.