సంగయ్య కుటుంబాని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

Published: Tuesday October 26, 2021
మధిర అక్టోబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మండలం ఇల్లూరు గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు తామర పత్రం అవార్డు గ్రహీత పతేపురపు వెంకటేశ్వర్లు గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి. వారి కుమారుడైన పతెపురపు సంగయ్యని వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ లు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్యా, సర్పంచ్ పులి బండ్ల చిట్టి బాబు, సొసైటీ డైరెక్టర్లు వనమా పిచ్చయ్య, కనక పూడి కరుణాకర్ రావు, మధిర పట్టణ కౌన్సిలర్లు మునుగోటి వెంకటేశ్వర్లు, ఆదూరి శ్రీను, బండారు నరసింహారావు, నెల్లూరి కమలాకర్  మాగం ప్రసాద్ చక్రి తదితరులు పాల్గొని  నివాళులర్పించారు