ట్రీ పార్క్ కోసం స్థలం పరిశీలన...

Published: Friday May 21, 2021
జగిత్యాల, మే 20 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపు రామాలయం ప్రక్కన ట్రీ పార్కు ఏర్పాటు కోసం మున్సిపల్ చైర్ పర్సన్ డా: బోగ శ్రావణి స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కౌన్సిలర్ వొద్ది శ్రీలతరామ్మోహన్ కమిషనర్ మారుతి ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.