సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం...

Published: Wednesday June 16, 2021
సారంగాపూర్, జూన్ 15, (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలంలో రైతులకు రైతుబందు డబ్బులు విడుదల చెయడంతో తెరాస నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి ఏలూరు గంగారెడ్డి పోతారం ఎంపీటీసీ జోగినపల్లి సుధాకర్ రావ్ మండల రైతుబంధు సమితి సభ్యులు కాలగిరి గంగారెడ్డి సాయిని తిరుపతి గుర్రాల రవీందర్ రెడ్డి గోవర్ధన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.