సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం...
Published: Wednesday June 16, 2021
సారంగాపూర్, జూన్ 15, (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలంలో రైతులకు రైతుబందు డబ్బులు విడుదల చెయడంతో తెరాస నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి ఏలూరు గంగారెడ్డి పోతారం ఎంపీటీసీ జోగినపల్లి సుధాకర్ రావ్ మండల రైతుబంధు సమితి సభ్యులు కాలగిరి గంగారెడ్డి సాయిని తిరుపతి గుర్రాల రవీందర్ రెడ్డి గోవర్ధన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: