సమరయోధులు మధిర మాజీ యం పి పి చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ పాముల సంగయ్య దశదిన కర్మ కు హాజరై

Published: Thursday September 15, 2022

జన్నారం, సెప్టెంబర్ 14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ అటవీ శాఖ పరిధిలో తపాలపుార్ బస్ స్టాంపు సమీపంలో రహదారిపై బుధవారం ఉదయం కారు డీకొని చుక్కల దుప్పి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రహదారి వెళ్తున్న కారుకు తపాలపుార్ బస్ స్టాంపు సమీపంలో అకస్మాత్తుగా జాతీయ రహదారి పై వచ్చిన చుక్కల దుప్పి, వేగంగా రోడ్డు దాటుతూ కారుకు తగిలి క్రింద పడి మృతి చేందిదని తెలిపారు.