రాయపట్నం లో టిడిపి కార్యకర్త కు పరామర్శ

Published: Monday November 29, 2021
మధిర నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి తేదీ 28 మధిర మండలం రాయపట్నం గ్రామంలోవ వట్టివేల తేదీ వట్టివేల జాలమ్మ  సంస్మరణ సభలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు నేడు రాయపట్నం గ్రామంలో వట్టివేల జాలమ్మ సంస్మరణ సభలో మధిర మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించడం జరిగింది టిడిపి నాయకులుఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీీ వారి కుటుంబానికి అన్న దండాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డా వాసిరెడ్డి రామనాధం మధిర మండల తెలుగుదేశం అద్యక్షులు, రాయపట్నం ఉపసర్పంచ్ మార్నిడి పుల్లారావు తదితరులు పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమప్రగాఢ సానుబూతుని తెలియజేస్తున్నట్లు, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మార్నిడి పుల్లారావు పేర్కొనడం జరిగింది.