సదర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాదవ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బర్ల జగదీ

Published: Wednesday October 26, 2022

మంగళవారం రోజున  ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సదర్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బర్ల  జగదీశ్వర్ యాదవ్, మహేష్, యాదవ సంఘం సదరు ఉత్సవాల్లో పాల్గొన్నారు.