చిచ్చు బుడ్డి యూట్యూబ్ ఛానల్ పాటా చిత్రీకరణ

Published: Friday April 22, 2022
జన్నారం రూరల్, ఏప్రిల్ 21, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ యువకులు స్థాపించి చిచ్చు బుడ్డి యూట్యూబ్ ఛానల్ వారి "ఎదో అయ్యింపోయింది భావో" జనపద ఫోక్ డ్యాన్సర్ రాజేశ్వరి టీం ఆధ్వర్యంలో పాట చిత్రికారణ క్లాప్ కొట్టి ప్రారంభించారని తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్ అన్నారు, ఈ సందర్భంగా అయన గురువారం మాట్లాడుతూ ఈ గ్రామంలో మరిన్ని పోక్ సాంగులు, జనపాద పాటలతో పాటు మునుముందు సినిమాలు తియాడానికి కూడా అవకాశం రావడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు, ఈ కార్యాక్రమంలో రచన కామెరా శివాజీ, డైరెక్టర్ సొగల రాజేష్, నిర్మాతలు దేవా, రాజశేఖర్, కమెరా జ్యోతి, చిచ్చు బుడ్డి టీం మెంబెర్స్, తిమ్మాపూర్ ఎంపిటీసి వెంకటస్వామి, వార్డ్ సభ్యులు వెంకట్ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.