పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
Published: Wednesday July 07, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పహిల్వాన్ పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, సి సి రోడ్లు, వైకుంఠ దామం, అనంతరం దాసి రెడ్డి గూడెం గ్రామంలో ఫైళ్ల ఫౌండేషన్ తో నిర్మించిన ఫిల్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి లు హాజరవుతారని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు ఒక ప్రకటనలో తెలిపారు.
Share this on your social network: