జులై 7న గాంధీ భవనానికి కాంగ్రెస్ కార్యకర్తలను డి సి సి పిలుపు
Published: Tuesday July 06, 2021
బాలాపూర్, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : జులై 7 న గాంధీభవన్లో జరుగునున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సన్నాహాక సమావేశానికి ముందస్తుగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవ్గంలోని హాజరయ్యారు. డిసిసి అధ్యక్షులు పిలుపుమేరకు... కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు డివిజన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు హాజరై ర్యాలీతో గాంధీ భవన్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు.
Share this on your social network: